Sunday, 7 December 2025
  • Home  
  • డయేరియా బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు*
- తిరుపతి

డయేరియా బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నేతలు*

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి గ్రామం నందు త్రాగునీరు కలుషితం కావడంతో సుమారు 40 మంది డయేరియాతో బాలాజీ మెడికల్ కాలేజీ నందు చికిత్స పొందుతున్నటువంటి డయేరియా బాధితులను తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు,శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి హాస్పిటల్ ను సందర్శించి వారిని పరామర్శించడం జరిగినది.అనంతరం హాస్పిటల్ వైద్యులతో మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.అదేవిధంగా బాధితులతో మాట్లాడి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని వారికి భరోసా కల్పించడం జరిగినది.

రేణిగుంట మండలం గుత్తి వారి పల్లి గ్రామం నందు త్రాగునీరు కలుషితం కావడంతో సుమారు 40 మంది డయేరియాతో బాలాజీ మెడికల్ కాలేజీ నందు చికిత్స పొందుతున్నటువంటి డయేరియా బాధితులను తిరుపతి జిల్లా డీసీసీ అధ్యక్షులు బాలగురవం బాబు,శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి హాస్పిటల్ ను సందర్శించి వారిని పరామర్శించడం జరిగినది.అనంతరం హాస్పిటల్ వైద్యులతో మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ తో డయేరియా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.అదేవిధంగా బాధితులతో మాట్లాడి వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఉంటాయని వారికి భరోసా కల్పించడం జరిగినది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.