పున్నమి అబ్దుల్లాపూర్మెట్ మండలం అక్టోబర్ 23 తెలంగాణలో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవాళ షెడ్యూల్ను ప్రక టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఎగ్జామ్ ఫీజు స్కూల్ హెడ్ మాస్టర్లకు చెల్లించాలని తెలిపిం ది. హెంచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేసి ఆ వివరాలు నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించా లని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 29 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు పరీక్ష ఫీజులు చెల్లించేం దుకు అవకాశం కల్పించారు.
టెన్ ఫీజు షెడ్యూల్ విడుదల ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడి
పున్నమి అబ్దుల్లాపూర్మెట్ మండలం అక్టోబర్ 23 తెలంగాణలో పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపు తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవాళ షెడ్యూల్ను ప్రక టించింది. ఈ నెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ ఎగ్జామ్ ఫీజు స్కూల్ హెడ్ మాస్టర్లకు చెల్లించాలని తెలిపిం ది. హెంచ్ఎంలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేసి ఆ వివరాలు నవంబర్ 18 లోపు డీఈవోలకు అందించా లని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక రూ.50 లేట్ ఫీజుతో నవంబర్ 29 వరకు, రూ. 200 లేట్ ఫీజుతో డిసెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు, రూ. 500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 నుంచి 29 వరకు పరీక్ష ఫీజులు చెల్లించేం దుకు అవకాశం కల్పించారు.

