శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల ఆయన సతీమణి రిషిత రెడ్డిలు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా నేషనల్ క్రికెట్ టీం, న్యూజీలాండ్ నేషనల్ క్రికెట్ టీం మధ్య సాగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించడం జరిగినది. మ్యాచ్ విశేషాలను పత్రిక ముఖ్యంగా పంచుకుంటూ.. ఉత్కంఠమైన మ్యాచ్ వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మ్యాచ్ సందర్భంగా స్టేడియం అంతా “ఇండియా… ఇండియా…” నినాదాలతో మారుమోగిందని అభిమానుల ఉత్సాహం, దేశభక్తి భావం అక్కడి వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చాయని మిత్రులతో కలిసి టీమ్ ఇండియాకు మద్దతు తెలుపుతూ మ్యాచ్ను వీక్షించడం ఎంతో గర్వంగా అనిపించిందని వారు పేర్కొన్నారు. క్రీడాకారుల పోరాట పటిమ అద్భుతమని, ప్రపంచం గర్వించేలా ఆడి మూడవసారి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు ఎమ్మెల్యే దంపతులు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

అద్భుత విజయం.. గర్వకారణం: ప్రపంచ కప్ గెలిచిన భారత్కు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అభినందనలు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సతీమణి బొజ్జల ఆయన సతీమణి రిషిత రెడ్డిలు అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో ఇండియా నేషనల్ క్రికెట్ టీం, న్యూజీలాండ్ నేషనల్ క్రికెట్ టీం మధ్య సాగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించడం జరిగినది. మ్యాచ్ విశేషాలను పత్రిక ముఖ్యంగా పంచుకుంటూ.. ఉత్కంఠమైన మ్యాచ్ వీక్షించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని మ్యాచ్ సందర్భంగా స్టేడియం అంతా “ఇండియా… ఇండియా…” నినాదాలతో మారుమోగిందని అభిమానుల ఉత్సాహం, దేశభక్తి భావం అక్కడి వాతావరణాన్ని మరింత ఉల్లాసంగా మార్చాయని మిత్రులతో కలిసి టీమ్ ఇండియాకు మద్దతు తెలుపుతూ మ్యాచ్ను వీక్షించడం ఎంతో గర్వంగా అనిపించిందని వారు పేర్కొన్నారు. క్రీడాకారుల పోరాట పటిమ అద్భుతమని, ప్రపంచం గర్వించేలా ఆడి మూడవసారి ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకున్న టీమ్ ఇండియాకు ఎమ్మెల్యే దంపతులు తమ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

