Wednesday, 11 February 2026
  • Home  
  • టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: జీసిసి చైర్మన్
- అల్లూరి సీతారామరాజు

టీడీపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: జీసిసి చైర్మన్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కి అత్యంత ప్రాధాన్యమైనవి, ప్రతి గ్రామం, బూత్‌ లలో టీడీపీ పటిష్టంగా నిలవాలని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతగిరి లో సోమవారం నిర్వహించిన టీడీపీ మండల నాయకుల సమావేశంలో కిడారి మాట్లాడారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వమే పార్టీని గెలిపిస్తుందన్నారు. యువజన,మహిళా శక్తిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ కి అత్యంత ప్రాధాన్యమైనవి, ప్రతి గ్రామం, బూత్‌ లలో టీడీపీ పటిష్టంగా నిలవాలని జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ స్పష్టం చేశారు. అనంతగిరి లో సోమవారం నిర్వహించిన టీడీపీ మండల నాయకుల సమావేశంలో కిడారి మాట్లాడారు. ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే నాయకత్వమే పార్టీని గెలిపిస్తుందన్నారు. యువజన,మహిళా శక్తిని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.