జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి సీనియర్ నేత కాడే చెంచయ్య నాయుడు ప్రజలను కోరారు.రాజంపేట టిడిపి పార్లమెంటు ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరంలో జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా సిద్ధవటం మండల టిడిపి నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పనులను వివరించారు. సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాడే శ్రీనివాసులు నాయుడు,రాజశేఖర్ యాదవ్, మల్లు వెంకటసుబ్బారెడ్డి,వంతాటి పల్లె సుబ్బారెడ్డి,ఎస్.రాజంపేట శ్రీనివాసరావు యాదవ్,నాగముని రెడ్డి,సిద్ధవటం మణికంఠ,జంగాలపల్లె శీను,ముద్దుకృష్ణా రెడ్డి,టక్కోలి శంకర్,తదితరులు పాల్గొన్నారు.

టిడిపి అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించండి
జడ్పిటిసి ఉప ఎన్నికల సందర్భంగా టిడిపి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టిడిపి సీనియర్ నేత కాడే చెంచయ్య నాయుడు ప్రజలను కోరారు.రాజంపేట టిడిపి పార్లమెంటు ఇంచార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని కొత్త మాధవరంలో జడ్పిటిసి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి మద్దతుగా సిద్ధవటం మండల టిడిపి నేతలు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు.టిడిపి ప్రభుత్వం అభివృద్ధి పనులను వివరించారు. సైకిల్ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాడే శ్రీనివాసులు నాయుడు,రాజశేఖర్ యాదవ్, మల్లు వెంకటసుబ్బారెడ్డి,వంతాటి పల్లె సుబ్బారెడ్డి,ఎస్.రాజంపేట శ్రీనివాసరావు యాదవ్,నాగముని రెడ్డి,సిద్ధవటం మణికంఠ,జంగాలపల్లె శీను,ముద్దుకృష్ణా రెడ్డి,టక్కోలి శంకర్,తదితరులు పాల్గొన్నారు.

