జెవిస్ ఆధ్వర్యంలో జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ

    0
    107

    పలమనేరు ,జూలై 3,2020 (పున్నిమి విలేకరి): కోకో కోలా కంపెనీ వారి సహాయంతో తో గ్రేడ్స్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో తో జన వికాస్ ఆధ్వర్యంలో శుక్రవారం జ్యూస్ ప్యాకెట్లు పంపిణీ చేసారు.పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలంలోని బీడీ కాలనీ లోని వృద్ధాశ్రమం తరువాత రిమర్స్ ప్రత్యేక ప్రతిభావంతలకు, అంబేద్కర్ నగర్ పిల్లలుకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జెవిస్ ప్రమీల మాట్లాడుతూ…ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులను ధరించి జాగ్రత్త పాటిస్తే కరోనా వైరస్ మహమ్మారిని తరిమికొట్టొచ్చున్నారు. ఈ కార్యక్రమంలో రిమర్స్ ప్రిన్సిపాల్ గాయత్రీ, వృద్ధాశ్రమం నిర్వాహకులు మంజుల తదితరులు పాల్గొన్నారు.

    0
    0