Friday, 6 February 2026
  • Home  
  • జూమ్లే పీర్ దర్గా పాల్గొన్న తెదేపా నాయకులు
- తిరుపతి

జూమ్లే పీర్ దర్గా పాల్గొన్న తెదేపా నాయకులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న జూమ్లే పీర్ దర్గా గందోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచన మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఉరుసులో పాల్గొని దర్గాలో చద్దర్, బూంది సమర్పించి పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన తరపున ఈ గందోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గందోత్సవం రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్న శ్రీకాళహస్తి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్య నిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్.S.M షఫీ,దేవస్థానం పాలక మండలి సభ్యులు గాదిపాకుల గోపి,వార్డ్ ఇంచార్జ్. పోలూరు శ్రీనివాస్ రెడ్డి,ఐటీడీపీ. ఖాదర్,నియోజకవర్గం మైనారిటీ ఉపాధ్యక్షులు షఫీ, మీర్జా. ప్రధాన కార్యదర్శి.C.S. మస్తాన్,అధికార ప్రతినిధి జహీర్,కార్యదర్శి నయీమ్. రఫీ బాయ్. సాజిద్. జాకీర్. షాబుద్దీన్ హర్షద్. నాయకులు. దొరబాబు బుజ్జి. ఆర్ముగం. రూకేష్. తదితర నాయకులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 27: పట్టణంలోని స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్న జూమ్లే పీర్ దర్గా గందోత్సవంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచన మేరకు పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు ఉరుసులో పాల్గొని దర్గాలో చద్దర్, బూంది సమర్పించి పూజా నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆయన తరపున ఈ గందోత్సవంలో పాల్గొని పూజా కార్యక్రమం చేశామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గందోత్సవం రెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యే సహాయ సహకారాలతో కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్న శ్రీకాళహస్తి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే కోరారని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కార్య నిర్వాహక కార్యదర్శి షాకీర్ అలీ, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్.S.M షఫీ,దేవస్థానం పాలక మండలి సభ్యులు గాదిపాకుల గోపి,వార్డ్ ఇంచార్జ్. పోలూరు శ్రీనివాస్ రెడ్డి,ఐటీడీపీ. ఖాదర్,నియోజకవర్గం మైనారిటీ ఉపాధ్యక్షులు షఫీ, మీర్జా. ప్రధాన కార్యదర్శి.C.S. మస్తాన్,అధికార ప్రతినిధి జహీర్,కార్యదర్శి నయీమ్. రఫీ బాయ్. సాజిద్. జాకీర్. షాబుద్దీన్ హర్షద్. నాయకులు. దొరబాబు బుజ్జి. ఆర్ముగం. రూకేష్. తదితర నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.