కేంద్రప్రభుత్వం,భీమాసంస్థలు ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు వారి భవితకు,ఆర్థికభద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి.ప్రజలు ఆయా భీమా పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ఆర్థికప్రయోజనాలు ఉంటాయి అని పల్లాం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ N.శివ మానంది పేర్కొన్నారు.శ్రీకాళహస్తి మండలం గంగలపూడి గ్రామంలో B.ధనమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న వీడ్స్ CFL కౌన్సిలర్ చిగురుపాటి కిరణ్ బ్రాంచ్ మేనేజర్ కు తెలియపరిచి నామినీ అయిన ఆమె కుమారుడు B.మహేష్ కు 2లక్షల రూపాయల వరకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన కింద వారికి చెక్ ఇచ్చి క్లెయిమ్ చేయించడం జరిగింది.ఈకార్యక్రమంలో వీడ్స్ CFL క్లస్టర్ కో- ఆర్డినేటర్ K.చెంచయ్య,శ్రీకాళహస్తి CFL సెంటర్ కౌన్సిలర్స్ CH.కిరణ్ కుమార్,D.వినోద్కు కుమార్,A.సుప్రియ పాల్గొన్నారు.

జీవిత భీమా-భవితకు ధీమా
కేంద్రప్రభుత్వం,భీమాసంస్థలు ప్రజలకు రక్షణ కల్పించడంతోపాటు వారి భవితకు,ఆర్థికభద్రతకు ఎంతగానో దోహదపడుతున్నాయి.ప్రజలు ఆయా భీమా పథకాలను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో ఆర్థికప్రయోజనాలు ఉంటాయి అని పల్లాం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ N.శివ మానంది పేర్కొన్నారు.శ్రీకాళహస్తి మండలం గంగలపూడి గ్రామంలో B.ధనమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించడంతో ఆ విషయం తెలుసుకున్న వీడ్స్ CFL కౌన్సిలర్ చిగురుపాటి కిరణ్ బ్రాంచ్ మేనేజర్ కు తెలియపరిచి నామినీ అయిన ఆమె కుమారుడు B.మహేష్ కు 2లక్షల రూపాయల వరకు ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన కింద వారికి చెక్ ఇచ్చి క్లెయిమ్ చేయించడం జరిగింది.ఈకార్యక్రమంలో వీడ్స్ CFL క్లస్టర్ కో- ఆర్డినేటర్ K.చెంచయ్య,శ్రీకాళహస్తి CFL సెంటర్ కౌన్సిలర్స్ CH.కిరణ్ కుమార్,D.వినోద్కు కుమార్,A.సుప్రియ పాల్గొన్నారు.

