శ్రీ కాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీ కాళహస్తి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రా ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. శనివారం నాడు ప్రభుత్వం వారు లీట్టర్ ఫ్రీ గవర్నెన్స్ ను ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమలలో భక్తులు వదిలివేసిన వ్యర్ధాలను కమిషనర్ పి. భవాని ప్రసాద్ తమ పారిశుద్ధ్య కార్మికులతో కలసి కైలాసగిరి ప్రాంతము, రాజీవ్ నగర్, టైలర్స్ కాలనీ, రామాపురం డ్యాం వరకు లిటిరింగ్ జరిగిన ప్రదేశాలలో పేపర్ ముక్కలు వాటర్ బాటిల్స్ మిగిలిన చెత్తను శుభ్రపరచడం వంటి కార్యక్రమాన్నిచేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు మునిసిపల్ సిబ్బంది, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రాని పూర్తిచేశారు.

‘జీరో లిట్టర్’ పారిశుధ్య డ్రైవ్ చేపట్టిన మునిసిపల్ కమిషనర్ భవాని ప్రసాద్
శ్రీ కాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 21: శ్రీ కాళహస్తి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రా ప్రోగ్రాం నిర్వహించబడుతున్నది. శనివారం నాడు ప్రభుత్వం వారు లీట్టర్ ఫ్రీ గవర్నెన్స్ ను ఇవ్వడం జరిగినది. అందులో భాగంగా గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో జరిగిన అన్నదాన కార్యక్రమలలో భక్తులు వదిలివేసిన వ్యర్ధాలను కమిషనర్ పి. భవాని ప్రసాద్ తమ పారిశుద్ధ్య కార్మికులతో కలసి కైలాసగిరి ప్రాంతము, రాజీవ్ నగర్, టైలర్స్ కాలనీ, రామాపురం డ్యాం వరకు లిటిరింగ్ జరిగిన ప్రదేశాలలో పేపర్ ముక్కలు వాటర్ బాటిల్స్ మిగిలిన చెత్తను శుభ్రపరచడం వంటి కార్యక్రమాన్నిచేపట్టారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తో పాటు మునిసిపల్ సిబ్బంది, సానిటరీ ఇన్స్పెక్టర్ లు, శానిటేషన్ సెక్రటరీలు పాల్గొని స్వర్ణాంధ్ర స్వచ్ఛంధ్రాని పూర్తిచేశారు.

