ఖమ్మం జిల్లా లో ఉప ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రులు ఉన్నా జిల్లా లో అభివృద్ధి మాత్రం శున్యం అని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. కాలువ కి గండి పడితే బాగుచేయడం చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత బి ఆర్ ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో అవినీతిమయం అయింది అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు . ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధిస్తారు అని రాబోయే ఎన్నికల్లో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కి పట్టం కట్టడానికి సిద్ధం గా ఉన్నారు అని నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు

జిల్లా కి ముగ్గురు మంత్రుల్లున్నా అభివృద్ధి శున్యం : బిజెపి జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు
ఖమ్మం జిల్లా లో ఉప ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రులు ఉన్నా జిల్లా లో అభివృద్ధి మాత్రం శున్యం అని బిజెపి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు విమర్శించారు. కాలువ కి గండి పడితే బాగుచేయడం చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. గత బి ఆర్ ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కంటే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం లో అవినీతిమయం అయింది అని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ నాయకులకే ఇస్తున్నారన్నారు . ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని రాబోయే స్థానిక సంస్థ ల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులు విజయం సాధిస్తారు అని రాబోయే ఎన్నికల్లో ప్రజలు డబుల్ ఇంజన్ సర్కార్ కి పట్టం కట్టడానికి సిద్ధం గా ఉన్నారు అని నెల్లూరు కోటేశ్వరరావు అన్నారు