అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 102 కోట్ల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం మండలం ఈదరపల్లిలో ఆయన శనివారం లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఏ విధమైన అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

జిల్లావ్యాప్తంగా రూ.102 కోట్ల పెన్షన్లు పంపిణీ: కలెక్టర్
అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 102 కోట్ల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం మండలం ఈదరపల్లిలో ఆయన శనివారం లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఏ విధమైన అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

