*అమరావతి-సచివాలయం*
*జిల్లాల పునర్విభజన పై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ*
*హాజరైన మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బిసి జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత*
*వర్చువల్ గా హాజరైన మంత్రులు సత్యకుమర్ యాదవ్, నారాయణ*
*కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ ల్ మార్పుల పై చర్చ*

