శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలోని విజయ వాణి ఈటెక్నో & ఒలంపియాడ్ స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎం.చంద్రమౌళి గురువారం చెన్నైలో జరిగిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2025 లో పాల్గొనడం జరిగింది.ఈ పోటీలలో చంద్రమౌళి కరాటే విభాగంలో ఒక బహుమతి కుమితే మరియు కటా విభాగంలో మరో బహుమతి గెలుచుకోవడం జరిగింది.కరాటే లో ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థి చంద్ర మౌళిని ని,అలాగే శిక్షణ ఇచ్చిన ఇంతటి విజయం అందుకోవడానికి కారకులైన కరాటే గురువు సుధాకర్ ని కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ శ్యామల రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ చంద్రమౌళి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

జాతీయ స్థాయి కరాటే పోటీలలో శ్రీకాళహస్తి విద్యార్థి ప్రతిభ
శ్రీకాళహస్తి పట్టణం బీపీ అగ్రహారంలోని విజయ వాణి ఈటెక్నో & ఒలంపియాడ్ స్కూల్ నందు తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎం.చంద్రమౌళి గురువారం చెన్నైలో జరిగిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2025 లో పాల్గొనడం జరిగింది.ఈ పోటీలలో చంద్రమౌళి కరాటే విభాగంలో ఒక బహుమతి కుమితే మరియు కటా విభాగంలో మరో బహుమతి గెలుచుకోవడం జరిగింది.కరాటే లో ప్రతిభ కనబరిచిన తమ పాఠశాల విద్యార్థి చంద్ర మౌళిని ని,అలాగే శిక్షణ ఇచ్చిన ఇంతటి విజయం అందుకోవడానికి కారకులైన కరాటే గురువు సుధాకర్ ని కరస్పాండెంట్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ శ్యామల రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ చంద్రమౌళి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

