Sunday, 7 December 2025
  • Home  
  • జమ్మలమడుగు: శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
- E-పేపర్

జమ్మలమడుగు: శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి వెంగయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు శరణా వెంకట కిషోర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి వెంగయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు శరణా వెంకట కిషోర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.