జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి వెంగయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు శరణా వెంకట కిషోర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

జమ్మలమడుగు: శరన్నవరాత్రుల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
జమ్మలమడుగు వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రుల సంబంధించి ఆహ్వాన పత్రికను ఆర్యవైశ్యసభఅధ్యక్షుడు మల్లెంకొండు సుబ్రహ్మణ్యం, కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ.. దసరా శరన్నవరాత్రులు ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి వెంగయ్య వాసవి క్లబ్ అధ్యక్షులు శరణా వెంకట కిషోర్, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

