ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్, గిరిజన కాలనీ, కోదండరాంపురం ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఇప్పటికే 1000 మందిని సభ్యులుగా నమోదు చేశామని వెల్లడించారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భరోసా, బీమా సదుపాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పెనుబాక మహేష్, జాకీర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరం – మండలంలో 1000 మంది నమోదు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్, గిరిజన కాలనీ, కోదండరాంపురం ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఇప్పటికే 1000 మందిని సభ్యులుగా నమోదు చేశామని వెల్లడించారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భరోసా, బీమా సదుపాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పెనుబాక మహేష్, జాకీర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

