Tuesday, 24 March 2026
  • Home  
  • జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరం – మండలంలో 1000 మంది నమోదు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జనసేన సభ్యత్వ నమోదు ముమ్మరం – మండలంలో 1000 మంది నమోదు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్, గిరిజన కాలనీ, కోదండరాంపురం ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఇప్పటికే 1000 మందిని సభ్యులుగా నమోదు చేశామని వెల్లడించారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భరోసా, బీమా సదుపాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పెనుబాక మహేష్, జాకీర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలుమండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగవంతంగా కొనసాగుతోందని మండల అధ్యక్షుడు ప్రసాద్ తెలిపారు. మంగళవారం చంద్రమౌళి నగర్, గిరిజన కాలనీ, కోదండరాంపురం ప్రాంతాల్లో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఇప్పటికే 1000 మందిని సభ్యులుగా నమోదు చేశామని వెల్లడించారు. సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు భరోసా, బీమా సదుపాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో పెనుబాక మహేష్, జాకీర్ ఖాదర్ వలీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.