గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధన అనే దిశగా జనసేన పర్యటన లో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చెప్పినటువంటి సమస్యలపై గురువారం ఎమ్మెల్యే ని కలవడం జరిగింది.జనసేన నాయకులు ఇచ్చినటువంటి సమస్యలను చూసి ఎమ్మెల్యే స్పందించి,వెంటనే అధికారులుతో మాట్లాడడం జరిగింది.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే స్వయం గిరిజన కాలనీ మొత్తాన్ని పరిశీలించి అక్కడికక్కడే వాళ్ల సమస్య ను పరిష్కరిస్తానని,అలాగే గిరిజనుల పిల్లలందరిని బడివైపు వెళ్లే దిశగా నేను కృషి చేస్తానన్నారు.అంతే కాకుండా మీలాంటి జనసేన యువత సమస్యలు గుర్తించి తీసుకురావడం చాలా గొప్ప విషయమని అభినందించారు.ఎక్కడ ఏ సమస్య ఉన్న ఏ సమయమైన పర్వాలేదు తన దృష్టికి తీసుకొని వస్తే పర్వాలేదు నా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే అని భరోసా ఇవ్వడం జరిగింది.

జనసేన నాయకులను అభినందించిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
గిరిజనుల అభివృద్ధి కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్య సాధన అనే దిశగా జనసేన పర్యటన లో భాగంగా తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని ఎస్టీ కాలనీలో సందర్శించినప్పుడు అక్కడ ఉన్న గిరిజనులు చెప్పినటువంటి సమస్యలపై గురువారం ఎమ్మెల్యే ని కలవడం జరిగింది.జనసేన నాయకులు ఇచ్చినటువంటి సమస్యలను చూసి ఎమ్మెల్యే స్పందించి,వెంటనే అధికారులుతో మాట్లాడడం జరిగింది.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే స్వయం గిరిజన కాలనీ మొత్తాన్ని పరిశీలించి అక్కడికక్కడే వాళ్ల సమస్య ను పరిష్కరిస్తానని,అలాగే గిరిజనుల పిల్లలందరిని బడివైపు వెళ్లే దిశగా నేను కృషి చేస్తానన్నారు.అంతే కాకుండా మీలాంటి జనసేన యువత సమస్యలు గుర్తించి తీసుకురావడం చాలా గొప్ప విషయమని అభినందించారు.ఎక్కడ ఏ సమస్య ఉన్న ఏ సమయమైన పర్వాలేదు తన దృష్టికి తీసుకొని వస్తే పర్వాలేదు నా లక్ష్యం సమస్యలను పరిష్కరించడమే అని భరోసా ఇవ్వడం జరిగింది.

