జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన 11 మంది అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకు న్నారు. వారి వైద్య ఖర్చులను గమనించి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసారు. ఈ దరఖాస్తు ఫలితం గా, ₹3,43,234 మొత్తం ఆ 11 మందికి మంజూరు చేయబడిం ది. ఎమ్మెల్యే స్వయంగా చిల్లకల్లు గ్రామానికి వెళ్లి చెక్కులను బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, ముత్తినేని అశోక్, రావూరి శ్రీనివాసరావు, షేక్ సుభాని, మల్లెబోయిన జ్వాల, డోగుపర్తి నాగభూషణం, పసుమర్తి మహేష్, ఆల్లూరి రమణ, నాయిని రజిని, జిల్లపల్లి రాంబాబు, గొర్రెపాటి జాన్ తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేటలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు
జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన 11 మంది అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకు న్నారు. వారి వైద్య ఖర్చులను గమనించి, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసారు. ఈ దరఖాస్తు ఫలితం గా, ₹3,43,234 మొత్తం ఆ 11 మందికి మంజూరు చేయబడిం ది. ఎమ్మెల్యే స్వయంగా చిల్లకల్లు గ్రామానికి వెళ్లి చెక్కులను బాధితులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో రావూరి విశ్వనాథం, కారుపాటి డేవిడ్, ముత్తినేని అశోక్, రావూరి శ్రీనివాసరావు, షేక్ సుభాని, మల్లెబోయిన జ్వాల, డోగుపర్తి నాగభూషణం, పసుమర్తి మహేష్, ఆల్లూరి రమణ, నాయిని రజిని, జిల్లపల్లి రాంబాబు, గొర్రెపాటి జాన్ తదితరులు పాల్గొన్నారు.

