Tuesday, 9 December 2025
  • Home  
  • చివరి మ్యాచ్‌లో భారత్‌దే విజయం
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చివరి మ్యాచ్‌లో భారత్‌దే విజయం

అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి) సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (121*) విరాట్‌ కోహ్లీ (74*) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ ఇప్పటి వరకు 33 సెంచరీలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై ఇది ఆరోది.

అక్టోబర్ 25 (పున్నమి ప్రతినిధి)

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది. 237 పరుగుల లక్ష్యాన్ని 38.3 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. రోహిత్‌ శర్మ (121*) విరాట్‌ కోహ్లీ (74*) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడారు. వన్డే ఫార్మాట్‌లో రోహిత్‌ ఇప్పటి వరకు 33 సెంచరీలు నమోదు చేయగా.. ఆస్ట్రేలియాపై ఇది ఆరోది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.