పొదిలి ప్రభుత్వ వైద్యశాల లో సోమవారం ఉదయం కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామంలో నీటి కుంటలో పడి మృతి చెందిన ఇద్దరు చిన్నారుల మృత దేహాలను సందర్శించి వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి.
Copyrights © Punnami. All Rights Reserved.