Friday, 27 March 2026
  • Home  
  • చికాగో ఉపన్యాస దినోత్సవం
- ఆదిలాబాదు

చికాగో ఉపన్యాస దినోత్సవం

దిగ్విజయ్ దివాస్ పురస్కరించుకొని డిగ్రీ కళాశాల బైంసాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉల్లెంగ ముత్యం గారు వక్తగా స్వామి వివేకానంద ఉపన్యాసాన్ని ధర్మం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలు అన్ని దేశాలకు ఆదర్శమని తెలియజేశారు. ఉపన్యాసాన్ని భావితరాలకు గుర్తుచేయడం జరిగింది. అదేవిధంగా యువకుల్లో చైతన్యము నిర్భయము అనే గుణాలు నిర్మాణం కావాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సర్ కర్రోల్ల బుచ్చయ్య గారు స్వామి వివేకానంద వంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళ ఉపన్యాసాలు జీవితానికి ఎంతో తోడ్పడతాయని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో రైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ సార్ గారు డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ ఓం ప్రకాష్ రాజు సార్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

దిగ్విజయ్ దివాస్ పురస్కరించుకొని డిగ్రీ కళాశాల బైంసాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉల్లెంగ ముత్యం గారు వక్తగా స్వామి వివేకానంద ఉపన్యాసాన్ని ధర్మం గురించి ప్రపంచ దేశాలకు తెలియజేయడం జరిగింది. భారతీయుల సంస్కృతి సాంప్రదాయాలు అన్ని దేశాలకు ఆదర్శమని తెలియజేశారు. ఉపన్యాసాన్ని భావితరాలకు గుర్తుచేయడం జరిగింది. అదేవిధంగా యువకుల్లో చైతన్యము నిర్భయము అనే గుణాలు నిర్మాణం కావాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సర్ కర్రోల్ల బుచ్చయ్య గారు స్వామి వివేకానంద వంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలని వాళ్ళ ఉపన్యాసాలు జీవితానికి ఎంతో తోడ్పడతాయని తెలియజేసినారు. ఇట్టి కార్యక్రమంలో రైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్ సార్ గారు డాక్టర్ సంతోష్ కుమార్ డాక్టర్ ఓం ప్రకాష్ రాజు సార్ ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.