చింతపల్లి లో కాఫీ పల్పింగ్ ప్రాసెసింగ్ ను అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఫరిన్ శనివారం ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. కాఫీ రైతులకు మంచి ధర చెల్లించే విధంగా కాఫీ కొనుగోలు చేస్తామని తెలిపారు. గత సంవత్సరంలో రైతులకు బోనస్ రూ.16 లతో కలిపి కేజీ కాఫీ పండ్లకు రూ.60/- లు చెల్లించామని వెల్లడించారు. ఈ ఏడాది 1600 మెట్రిక్ టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఐటీఏ ఏపీఓ వేంకటేశ్వరరావు, కాఫీ ఏడి బొంజుబాబు పాల్గొన్నారు.

చింతపల్లి: ప్రారంభమైన కాఫీ పల్పింగ్
చింతపల్లి లో కాఫీ పల్పింగ్ ప్రాసెసింగ్ ను అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ ఫరిన్ శనివారం ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. కాఫీ రైతులకు మంచి ధర చెల్లించే విధంగా కాఫీ కొనుగోలు చేస్తామని తెలిపారు. గత సంవత్సరంలో రైతులకు బోనస్ రూ.16 లతో కలిపి కేజీ కాఫీ పండ్లకు రూ.60/- లు చెల్లించామని వెల్లడించారు. ఈ ఏడాది 1600 మెట్రిక్ టన్నుల కాఫీ కొనుగోలు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశించారు. ఐటీఏ ఏపీఓ వేంకటేశ్వరరావు, కాఫీ ఏడి బొంజుబాబు పాల్గొన్నారు.

