పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో లక్కీ హోటల్ దగ్గర కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించారు నాయకులతో పాటు కమిటీ సభ్యులు కూడా రక్త దానం చేసారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాన్యవర్ కాన్షిరాం తన ఉన్నత సైంటిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ).ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు అగ్రవర్ణ పేదలకు రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సంఘము అధ్యక్షులు బి సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళ అధ్యక్షురాలు అరుణ,నాయకులు, ఎ మధు, వినోద్రా జేష్,నరేష్,నక్క కృష్ణ, ఇస్లావత్ నరేశ్, పాల్గొన్నారు.

*ఘనంగా మాన్యశ్రీ కాన్షిరాం 92వ జయంతి వేడుకలు *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 15 : బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాన్షిరాం 92వ జయంతి సందర్భంగా దళిత రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో లక్కీ హోటల్ దగ్గర కాన్షిరాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు అనంతరం హెల్త్ క్యాంపు నిర్వహించారు నాయకులతో పాటు కమిటీ సభ్యులు కూడా రక్త దానం చేసారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మాన్యవర్ కాన్షిరాం తన ఉన్నత సైంటిస్ట్ ఉద్యోగానికి రాజీనామా చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకుని 1984 ఏప్రిల్ 14న బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ).ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు మరియు అగ్రవర్ణ పేదలకు రాజ్యాధికారం సాధించాలనే లక్ష్యంతో బహుజన సమాజ్ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో సంఘము అధ్యక్షులు బి సురేష్, ఉపాధ్యక్షులు ఆడపు లక్ష్మణ్, మహిళ అధ్యక్షురాలు అరుణ,నాయకులు, ఎ మధు, వినోద్రా జేష్,నరేష్,నక్క కృష్ణ, ఇస్లావత్ నరేశ్, పాల్గొన్నారు.

