పున్నమి అక్టోబర్ 02 హైదరాబాద్ తార్నాక చింతల్ బస్తీలో గల ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారివిగ్రహానికి ప్రతి ఆదివారం పూలమాల వేస్తూ నివాళులర్పించడం జరిగింది. ఇది 227 వ వారం చింతల్ బస్తి పెద్దలు మాట్లాడుతూ కన్న కలలు ఏం చేయాలని ఆలోచన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ దేశ మూలవాసులు అంతా ఏకమై రాజకీయంగా ఎదగడానికి ముందుకు రావాలని ఎవరి జెండా మోసిన జండా కాడే ఉంచుతారు ముందుకు సాగనివ్వరు కాబట్టి ఇప్పటికైనా బహుజన్లు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేడ్కర్ కాన్సిరాం అందర్నీ ఏకం చేస్తూ ముందు పోతామని మాట్లాడినటువంటి వక్తలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు టి లక్ష్మణ్ గూడా నర్సింగ్ రావు, ఎండి అఫ్సర్ బాయ్, టి లక్ష్మణ్, టీ నర్సింగ్ రావు, బహుజన ఆర్టిసి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 227వ వారం.. బహుజన ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్.
పున్నమి అక్టోబర్ 02 హైదరాబాద్ తార్నాక చింతల్ బస్తీలో గల ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారివిగ్రహానికి ప్రతి ఆదివారం పూలమాల వేస్తూ నివాళులర్పించడం జరిగింది. ఇది 227 వ వారం చింతల్ బస్తి పెద్దలు మాట్లాడుతూ కన్న కలలు ఏం చేయాలని ఆలోచన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ దేశ మూలవాసులు అంతా ఏకమై రాజకీయంగా ఎదగడానికి ముందుకు రావాలని ఎవరి జెండా మోసిన జండా కాడే ఉంచుతారు ముందుకు సాగనివ్వరు కాబట్టి ఇప్పటికైనా బహుజన్లు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేడ్కర్ కాన్సిరాం అందర్నీ ఏకం చేస్తూ ముందు పోతామని మాట్లాడినటువంటి వక్తలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు టి లక్ష్మణ్ గూడా నర్సింగ్ రావు, ఎండి అఫ్సర్ బాయ్, టి లక్ష్మణ్, టీ నర్సింగ్ రావు, బహుజన ఆర్టిసి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

