ఈరోజు విజయదశమి పురస్కరించుకొని బంగాల్పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించుకుంటున్నారు .దీనిలో భాగంగా మాల ధరించిన మాత స్వాములు ,బాల స్వాములు ,కన్యాసాములు ,గురు స్వాములు అందరూ కలిసి గల్లి పెద్దలు తాజా మాజీ కౌన్సిలర్ బిట్లింగు నవీన్, బంగాల్పేట్ యూత్ అధ్యక్షులు పెండెం శ్రీనివాస్ తదితరులు గల్లి పెద్దలు అందరు కలిసి శోభాయామానంగా దుర్గాదేవి యాత్రలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ బిట్ లింగు నవీన్ గారు మాట్లాడుతూ దుర్గాదేవి మాత అనుగ్రహం కృపా కటాక్షాలు గల్లి లోని అందరికీ ఉండాలని కొనియాడారు.

ఘనంగా బంగల్ పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర
ఈరోజు విజయదశమి పురస్కరించుకొని బంగాల్పేట్ నిర్మల్ దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించుకుంటున్నారు .దీనిలో భాగంగా మాల ధరించిన మాత స్వాములు ,బాల స్వాములు ,కన్యాసాములు ,గురు స్వాములు అందరూ కలిసి గల్లి పెద్దలు తాజా మాజీ కౌన్సిలర్ బిట్లింగు నవీన్, బంగాల్పేట్ యూత్ అధ్యక్షులు పెండెం శ్రీనివాస్ తదితరులు గల్లి పెద్దలు అందరు కలిసి శోభాయామానంగా దుర్గాదేవి యాత్రలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా తాజా మాజీ కౌన్సిలర్ బిట్ లింగు నవీన్ గారు మాట్లాడుతూ దుర్గాదేవి మాత అనుగ్రహం కృపా కటాక్షాలు గల్లి లోని అందరికీ ఉండాలని కొనియాడారు.

