*మామిడి మాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు ఘనంగా గణిత దినోత్సవం*
*పున్నమి ప్రతినిధి వనపర్తి 22 /12/ 2025*
*నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మావిడి మాడయందు గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి చెన్నప్ప గారు మరియు గణిత ఉపాధ్యాయులు ఆనంద్, మెలోడీ మరియు ఉపాధ్యాయ బృందం రవిశంకర్, శ్రీనివాసులు, ఎం ఎన్ విజయ కుమార్, చంద్రశేఖర్, లలిత, షైనీ,పద్మకుమారి, మంజుల,సుమేరా , పావని, మమత, రజనీకాంత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు*
*గణితం పట్ల విద్యార్థులు ఆసక్తిని, జిజ్ఞాసను పెంపొందించుకోవాలని వారి సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు*


