హనంకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం SC సెల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ. ఇందిరా గాంధీ గారి 41 వ వర్ధంతి సందర్బంగా ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను, రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి దళిత రత్న దబ్బేట రమేష్, రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్, నాయకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి…
హనంకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం SC సెల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ. ఇందిరా గాంధీ గారి 41 వ వర్ధంతి సందర్బంగా ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను, రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి దళిత రత్న దబ్బేట రమేష్, రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్, నాయకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

