Monday, 30 March 2026
  • Home  
  • గ్రూప్–2లో సత్తా చాటిన విద్యానికేతన్ విద్యార్థి మనోజ్ కుమార్‌కు ఘన సన్మానం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రూప్–2లో సత్తా చాటిన విద్యానికేతన్ విద్యార్థి మనోజ్ కుమార్‌కు ఘన సన్మానం

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). గ్రూప్–2 పరీక్షల్లో విజయం సాధించిన శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థి తొండమనాటి మనోజ్ కుమార్‌ను సోమవారం మనుబోలులో ఘనంగా సన్మానించారు. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, విజయవాడ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జగదీష్ బాబు, పూర్వ విద్యార్థులు కావేటి భార్గవ్, ఆన్‌లైన్ యోగా ట్రైనర్ కొలను భరత్ కుమార్ రెడ్డి, వీడియో జర్నలిస్ట్ కుడమల శ్రీనివాస్ గౌడ్, వంశీ, నవదీప్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). గ్రూప్–2 పరీక్షల్లో విజయం సాధించిన శ్రీ విద్యానికేతన్ కోచింగ్ సెంటర్ పూర్వ విద్యార్థి తొండమనాటి మనోజ్ కుమార్‌ను సోమవారం మనుబోలులో ఘనంగా సన్మానించారు. నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, విజయవాడ సెక్రటేరియట్లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా ఎంపిక కావడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ జగదీష్ బాబు, పూర్వ విద్యార్థులు కావేటి భార్గవ్, ఆన్‌లైన్ యోగా ట్రైనర్ కొలను భరత్ కుమార్ రెడ్డి, వీడియో జర్నలిస్ట్ కుడమల శ్రీనివాస్ గౌడ్, వంశీ, నవదీప్, అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.