Monday, 8 December 2025
  • Home  
  • గ్రూప్ 1 విజేతలకి దసరా కానుక గా నియామక పత్రాలు జారీ చేయనున్నా తెలంగాణ సర్కార్
- హైదరాబాద్

గ్రూప్ 1 విజేతలకి దసరా కానుక గా నియామక పత్రాలు జారీ చేయనున్నా తెలంగాణ సర్కార్

పున్నమి ప్రతి నిధి సెప్టెంబర్ గ్రూప్ 1 నియామకాల విషయం లో హై కోర్టు క్లియరన్స్ ఇవ్వడం తో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో విజయం సాధించిన అభ్యర్థులకి 27 వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ శిల్పకళ వేదిక లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులకి నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమం కు అన్ని శాఖ ల మంత్రులు హాజరయ్యేలా చుడాలని ఆదేశించారు.

పున్నమి ప్రతి నిధి సెప్టెంబర్

గ్రూప్ 1 నియామకాల విషయం లో హై కోర్టు క్లియరన్స్ ఇవ్వడం తో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 లో విజయం సాధించిన అభ్యర్థులకి 27 వ తేదీ శనివారం నాడు హైదరాబాద్ శిల్పకళ వేదిక లో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులకి నియామక పత్రాలు అందజేయనున్నారు.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు అన్ని శాఖల అధికారులతో వీడియో కాన్ఫ్ రెన్స్ నిర్వహించి ఈ కార్యక్రమం కు అన్ని శాఖ ల మంత్రులు హాజరయ్యేలా చుడాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.