Tuesday, 17 February 2026
  • Home  
  • గ్రామ ప్రజలతో నేరుగా విద్యుత్ సమస్యలపై చర్చించిన అధికారులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రామ ప్రజలతో నేరుగా విద్యుత్ సమస్యలపై చర్చించిన అధికారులు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మంగళవారం కరంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఈఈ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించి, గ్రామంలోని 11 కెవి మరియు ఎల్‌టీ లైన్ల పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలను కలిసి కరెంటు సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఈఈ రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో మంగళవారం కరంటోళ్ల జనబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏఈఈ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించి, గ్రామంలోని 11 కెవి మరియు ఎల్‌టీ లైన్ల పరిస్థితిని పరిశీలించారు. గ్రామ ప్రజలను కలిసి కరెంటు సమస్యలను అడిగి తెలుసుకుని, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఈఈ రాంబాబు, లైన్ ఇన్స్పెక్టర్లు, లైన్మెన్లు, జేఎల్ఎంలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.