ఉదయగిరి ఏం ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నారాయణ స్వామి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞాన భాండగారలన్నారు గ్రంధాలయాలా ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించలన్నారు పాఠాశాల, కళాశాలలో ఉన్న గ్రంధాలయాలు ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు అని ఆయన కోరారు

- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు
ఉదయగిరి ఏం ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్ నారాయణ స్వామి జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంబించారు ఆయన మాట్లాడుతూ గ్రంధాలయాలు విజ్ఞాన భాండగారలన్నారు గ్రంధాలయాలా ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించలన్నారు పాఠాశాల, కళాశాలలో ఉన్న గ్రంధాలయాలు ను విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు అని ఆయన కోరారు

