Tuesday, 24 March 2026
  • Home  
  • *గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అతిథి అధ్యాపకుల విన్నపం నిర్మల్ జిల్లా అధ్యాపకులు
- నిర్మల్

*గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తరాల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కాలేజీ అతిథి అధ్యాపకుల విన్నపం నిర్మల్ జిల్లా అధ్యాపకులు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యాపకులు అందరూ మేనిఫెస్టోలో సూచించిన విధంగా 50 వేల రూపాయలు వేతన మందివ్వాలని అలాగే కన్సాల్డేటెడ్ పే చేయాలని అది 12 నెలలు ఇవ్వాలని వినతి పత్రాలను ఈరోజు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ సుధాకర్ సార్ మరియు జిల్లా అధ్యక్షుడు సురేందర్ సార్ ,జిల్లా సెక్రటరీ డాక్టర్ బి రామ్మోహన్ సార్ ,కోశాధికారి డాక్టర్ మాతంగి రాజయ్య గారు, అధ్యాపకులు కిషన్ సార్, రాజ్ కుమార్ సార్ ,ప్రవీణ్ గారు సార్ ,దిలీప్ సార్, దివ్య మేడం ,సంజీవ్ సార్ నరేష్ సార్ తదితరులు అందరు పాల్గొన్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి అతిథి అధ్యాపకులు అందరూ మేనిఫెస్టోలో సూచించిన విధంగా 50 వేల రూపాయలు వేతన మందివ్వాలని అలాగే కన్సాల్డేటెడ్ పే చేయాలని అది 12 నెలలు ఇవ్వాలని వినతి పత్రాలను ఈరోజు రిజిస్టర్ పోస్టు ద్వారా వినతి పత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ సుధాకర్ సార్ మరియు జిల్లా అధ్యక్షుడు సురేందర్ సార్ ,జిల్లా సెక్రటరీ డాక్టర్ బి రామ్మోహన్ సార్ ,కోశాధికారి డాక్టర్ మాతంగి రాజయ్య గారు, అధ్యాపకులు కిషన్ సార్, రాజ్ కుమార్ సార్ ,ప్రవీణ్ గారు సార్ ,దిలీప్ సార్, దివ్య మేడం ,సంజీవ్ సార్ నరేష్ సార్ తదితరులు అందరు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.