పున్నమి న్యూస్ ప్రతినిధి (అక్టోబర్1)
తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో యం.జి. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా మంజూరు కాబడిన రెండు గోకులం షెడ్స్ (ఒక్కో షెడ్ అంచనా విలువ రూ. 2 లక్షలు) కి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న టుమెన్ కమిటీ సభ్యులు, ఏ.యం.సి చైర్మన్,ఎన్.డి ఏ కూటమి నాయకులు.


