Thursday, 5 February 2026
  • Home  
  • గోకులం షెడ్స్ శంకుస్థాపనలు చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి.
- తూర్పు గోదావరి

గోకులం షెడ్స్ శంకుస్థాపనలు చేసిన యం.ఎల్.ఏ ముప్పిడి.

పున్నమి న్యూస్ ప్రతినిధి (అక్టోబర్1) తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో యం.జి. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా మంజూరు కాబడిన రెండు గోకులం షెడ్స్ (ఒక్కో షెడ్ అంచనా విలువ రూ. 2 లక్షలు) కి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న టుమెన్ కమిటీ సభ్యులు, ఏ.యం.సి చైర్మన్,ఎన్.డి ఏ కూటమి నాయకులు.

పున్నమి న్యూస్ ప్రతినిధి (అక్టోబర్1)

తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామంలో యం.జి. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ పథకం ద్వారా మంజూరు కాబడిన రెండు గోకులం షెడ్స్ (ఒక్కో షెడ్ అంచనా విలువ రూ. 2 లక్షలు) కి కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్న టుమెన్ కమిటీ సభ్యులు, ఏ.యం.సి చైర్మన్,ఎన్.డి ఏ కూటమి నాయకులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.