Thursday, 5 February 2026
  • Home  
  • గొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

గొల్లపల్లి సూర్యారావు గారి ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ

*మోరిపోడు గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం: రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు మోరిపోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం సుభాకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోరిపోడు గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, మోకా సురేష్, గుర్రం జాషువా, పితాని ఏసుబాబు, ఇందుకూరి సత్యనారాయణ రాజు, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్ గార్లు. స్థానిక గ్రామ నాయకులు: చింత సురేష్, పితాని నారాయణ, పెమ్మాడి నాగేశ్వరరావు, కర్రి శ్రీనివాసు, జోగి ఆంజనేయులు, చెంతా శ్రీను, పాకేర్ల బన్ను, ఎల్లమిల్లి యాకోబు గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….🙏🏻

*మోరిపోడు గ్రామకమిటీ ఆధ్వర్యంలో జరిగిన “కోటి సంతకాల ప్రజా ఉద్యమ రచ్చబండ” కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గొల్లపల్లి.*
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం, సఖినేటిపల్లి మండలం:
రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపుమేరకు మోరిపోడు గ్రామంలో గ్రామశాఖ అధ్యక్షులు గడ్డం సుభాకర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు కుసుమ చంద్రశేఖర్ అధ్యక్షతన *”మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా” వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం గ్రామస్థాయి రచ్చబండ కార్యక్రమం* నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మోరిపోడు గ్రామంలో కోటి సంతకాల ప్రజాఉద్యమ రచ్చబండ కార్యక్రమ కరపత్రాలను గొల్లపల్లి సూర్యా రావు గారు కమిటీ వారికి అందజేసి, గ్రామానికి వెయ్యి సంతకాలు సేకరించి మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను ఆపడంలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది.
ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యరావు గారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వలన పేద మధ్యతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులు ఏమి కోల్పోతారో గ్రామస్తులకు వివరించారు. విద్య వైద్యం ప్రతి ఒక్కరి హక్కు, ప్రతి కార్యకర్త ఈ విషయాలు ప్రజలకు తెలియపరచాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కటకంశెట్టి ఆదిత్య, మోకా సురేష్, గుర్రం జాషువా, పితాని ఏసుబాబు, ఇందుకూరి సత్యనారాయణ రాజు, జిల్లెళ్ళ ఉదయ్ కిరణ్ గార్లు.
స్థానిక గ్రామ నాయకులు: చింత సురేష్, పితాని నారాయణ, పెమ్మాడి నాగేశ్వరరావు, కర్రి శ్రీనివాసు, జోగి ఆంజనేయులు, చెంతా శ్రీను, పాకేర్ల బన్ను, ఎల్లమిల్లి యాకోబు గార్లు మరియు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు….🙏🏻

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.