అన్నమయ్య జిల్లా నందలూరు మండల లో గల గొబ్బిళ్ల అక్షర స్కూల్ నందు విద్యార్థులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఐఐటి విద్యార్థుల తో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ఛైర్మెన్ త్రినాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు అనుగుణంగా అతి తక్కువ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఉద్దేశంతో మా విద్యాసంస్థ ప్రయత్నిస్తుందని అన్నారు విద్యార్థులు కంఠస్థ తో విద్యను అభ్యసించకుండా ప్రయోగాత్మకంగా విద్యను అభ్యసించాలని ఉద్దేశంతో మా పాఠశాల నందు ఐఐటి విద్యార్థుల ద్వారా విషయాన్ని ఎలా అభ్యసించాలా అనే ధోరణిలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.జాతీయస్థాయిలో ఎన్.ఎస్.ఐ.స అక్షర పబ్లిక్ పాఠశాల సాధించిందని ఆయన అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను ఎలా అభ్యసించాలి అని ఒక కరికులం తయారు చేస్తామని ఆయన అన్నారు.

గొబ్బిళ్ళ అక్షర పబ్లిక్ స్కూల్ నందు ఐఐటి విద్యార్థులతో అవగాహనా సదస్సు
అన్నమయ్య జిల్లా నందలూరు మండల లో గల గొబ్బిళ్ల అక్షర స్కూల్ నందు విద్యార్థులకు ఉన్నత చదువులపై అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఐఐటి విద్యార్థుల తో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ఛైర్మెన్ త్రినాథ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థులకు అనుగుణంగా అతి తక్కువ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఉద్దేశంతో మా విద్యాసంస్థ ప్రయత్నిస్తుందని అన్నారు విద్యార్థులు కంఠస్థ తో విద్యను అభ్యసించకుండా ప్రయోగాత్మకంగా విద్యను అభ్యసించాలని ఉద్దేశంతో మా పాఠశాల నందు ఐఐటి విద్యార్థుల ద్వారా విషయాన్ని ఎలా అభ్యసించాలా అనే ధోరణిలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు.జాతీయస్థాయిలో ఎన్.ఎస్.ఐ.స అక్షర పబ్లిక్ పాఠశాల సాధించిందని ఆయన అన్నారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో విద్యను ఎలా అభ్యసించాలి అని ఒక కరికులం తయారు చేస్తామని ఆయన అన్నారు.

