సమరసతా స్వరం ,జాతీయతా గళం భారతదేశం గర్వహించదగ్గ కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సావంలో భాగంగా నేడు తిరుపతి పట్టణంలోని కచ్చపి ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి),బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జి,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,ఇతర బిజెపి నాయకులు,ప్రముఖ కవులు,రచయిలతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా జీవితం గుర్తు చేస్తూ సమాజం లోని కుల అసమానతలు,అంటరానితనంపై తన కవిత్వంతో సమాజాన్ని చైతన్య పరచి జాతీయ వాద సిద్ధాంతంతో దేశ సమైక్యతను కాపాడట కోసం కృషి చేశారని కొనియాడారు.

గుర్రం జాషువా గారి జీవితం ఆదర్శప్రాయం
సమరసతా స్వరం ,జాతీయతా గళం భారతదేశం గర్వహించదగ్గ కవికోకిల గుర్రం జాషువా 130వ జయంతి ఉత్సావంలో భాగంగా నేడు తిరుపతి పట్టణంలోని కచ్చపి ఆడిటోరియం నందు ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిధులు యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనా చౌదరి),బిజెపి సంఘటనా మంత్రి మధుకర్ జి,తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్,ఇతర బిజెపి నాయకులు,ప్రముఖ కవులు,రచయిలతో కలిసి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ గుర్రం జాషువా జీవితం గుర్తు చేస్తూ సమాజం లోని కుల అసమానతలు,అంటరానితనంపై తన కవిత్వంతో సమాజాన్ని చైతన్య పరచి జాతీయ వాద సిద్ధాంతంతో దేశ సమైక్యతను కాపాడట కోసం కృషి చేశారని కొనియాడారు.

