ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 1977వ సంవత్సరంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పేడు నందు పదవ తరగతి చదివిన అప్పటి విద్యార్థులు కలిసి వారి మా హెడ్మాస్టర్ అయిన శ్రీ MA.రంగనాథం MA(95)ని శ్రీకాళహస్తిలో వారి స్వగృహం నందు సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1977 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థులు శ్రీ J. వెంకటరమణ,T.C.బత్తిరెడ్డి,B.గోవిందస్వామి,S.చెంగయ్య,K.కేశవులు,A.చంద్రశేఖర్ రెడ్డి,C.చంద్రశేఖర్ రెడ్డి,T.నారాయణరెడ్డి,S.ఉదయ్ భాస్కర్ రెడ్డి,వై.ముని కృష్ణారెడ్డి,C.శంకర్,మరియూ A.మునిశ్రీ వెంకటేష్ కలసి అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

గురువుని సన్మానించిన ఏర్పేడు హై స్కూల్ పూర్వ విద్యార్థులు.
ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా 1977వ సంవత్సరంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పేడు నందు పదవ తరగతి చదివిన అప్పటి విద్యార్థులు కలిసి వారి మా హెడ్మాస్టర్ అయిన శ్రీ MA.రంగనాథం MA(95)ని శ్రీకాళహస్తిలో వారి స్వగృహం నందు సన్మానించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న 1977 సంవత్సరపు 10వ తరగతి విద్యార్థులు శ్రీ J. వెంకటరమణ,T.C.బత్తిరెడ్డి,B.గోవిందస్వామి,S.చెంగయ్య,K.కేశవులు,A.చంద్రశేఖర్ రెడ్డి,C.చంద్రశేఖర్ రెడ్డి,T.నారాయణరెడ్డి,S.ఉదయ్ భాస్కర్ రెడ్డి,వై.ముని కృష్ణారెడ్డి,C.శంకర్,మరియూ A.మునిశ్రీ వెంకటేష్ కలసి అలనాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

