Thursday, 5 February 2026
  • Home  
  • గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష
- Blog

గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష

గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష రైల్వేకోడూరు మేజర్ న్యూస్ రైల్వే కోడూరు మండలం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 15 రోజుల నుండి ఈరోజు వరకు గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతీ రోజూ సాయంత్రం అయ్యప్పభక్తులకు మరియు విచ్చేసిన భక్తులకు భిక్ష(200 నుండి 250 మందికి) ఏర్పాటు చేసి చివరిగా పడి పూజ ఏర్పాటు చేసి (సుమారు రెండు లక్షల రూపాయలు వరకు సొంత నిధులతో) దిగ్విజయంగా జరిపించినందులకు గానూ శ్రీ చీతిరాల రామానుజం రంగనాయకమ్మ ట్రస్ట్ కార్య నిర్వహణ అద్యక్షులు మోపూరు వెంకటసుబ్బయ్య మరియు కార్యదర్శులు గణేష్,సత్యనారాయణకు చిరు సత్కారం చేయడం జరిగింది.

గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే అయ్యప్ప స్వామి భక్తులకు 15 రోజులు సాయంత్రం పూట బిక్ష

రైల్వేకోడూరు మేజర్ న్యూస్

రైల్వే కోడూరు మండలం స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయంలో గత 15 రోజుల నుండి ఈరోజు వరకు గురివిరెడ్డి ఫ్యామిలీ వారిచే మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతీ రోజూ సాయంత్రం అయ్యప్పభక్తులకు మరియు విచ్చేసిన భక్తులకు భిక్ష(200 నుండి 250 మందికి) ఏర్పాటు చేసి చివరిగా పడి పూజ ఏర్పాటు చేసి (సుమారు రెండు లక్షల రూపాయలు వరకు సొంత నిధులతో) దిగ్విజయంగా జరిపించినందులకు గానూ శ్రీ చీతిరాల రామానుజం రంగనాయకమ్మ ట్రస్ట్ కార్య నిర్వహణ అద్యక్షులు మోపూరు వెంకటసుబ్బయ్య మరియు కార్యదర్శులు గణేష్,సత్యనారాయణకు చిరు సత్కారం చేయడం జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.