శ్రీకాళహస్తి:రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్టు గుడిమల్లం పాఠశాల మరియు గుడిమల్లం అంగన్వాడీ కేంద్రం నందు శుక్రవారం పౌష్టిక ఆహార ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత వాణి మాట్లాడుతూ మనకు అందుబాటులో దొరికే పాలు ఆకుకూరలు,కూరగాయలు, చిరుధాన్యాలు,కోడిగుడ్లు,తినడం వలన మహిళలు,కిశోర బాలికలు,గర్భవతులు, బాలింతలు రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటారని,ప్రతి గ్రామాన్ని రక్తహీనతరహిత గ్రామంగా చేయాలని తెలియజేశారు.హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్వాడి పరిధిలో గుర్తించి గృహ సందర్శన చేసి పౌష్టికాహారం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ,ఆ పిల్లలు వెయిట్ పెరిగే విధంగా చూడాలని,బరువు పెరగని పిల్లలను తిరుపతిలో ఉన్న ఎన్ ఆర్ సి కి రెఫర్ చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

గుడిమల్లం అంగన్వాడీ లో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం నిర్వహణ
శ్రీకాళహస్తి:రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్టు గుడిమల్లం పాఠశాల మరియు గుడిమల్లం అంగన్వాడీ కేంద్రం నందు శుక్రవారం పౌష్టిక ఆహార ప్రదర్శన నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ అనిత వాణి మాట్లాడుతూ మనకు అందుబాటులో దొరికే పాలు ఆకుకూరలు,కూరగాయలు, చిరుధాన్యాలు,కోడిగుడ్లు,తినడం వలన మహిళలు,కిశోర బాలికలు,గర్భవతులు, బాలింతలు రక్తహీనత లేకుండా ఆరోగ్యంగా ఉంటారని,ప్రతి గ్రామాన్ని రక్తహీనతరహిత గ్రామంగా చేయాలని తెలియజేశారు.హెల్త్ సూపర్వైజర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలు అంగన్వాడి పరిధిలో గుర్తించి గృహ సందర్శన చేసి పౌష్టికాహారం గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ,ఆ పిల్లలు వెయిట్ పెరిగే విధంగా చూడాలని,బరువు పెరగని పిల్లలను తిరుపతిలో ఉన్న ఎన్ ఆర్ సి కి రెఫర్ చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.

