Thursday, 5 February 2026
  • Home  
  • గుండాల కోన ఏరును పరిశీలించిన సబ్ కలెక్టర్ భావన : వర్షాల ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు
- అన్నమయ్య

గుండాల కోన ఏరును పరిశీలించిన సబ్ కలెక్టర్ భావన : వర్షాల ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు

సబ్ కలెక్టర్ భావన బాలిరెడ్డి పల్లి మీదుగా వెళుతున్న గుండాల కోన ఏరు ఆమె పరిశీలించారు. ఆమె వెంట తాసిల్దార్ యామిని రెడ్డి ఉన్నారు. ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి వర్షాలు విస్తారంగా పడుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వాగుల్లో వంకల్లో నీటి శాతం పెరుగుతూ వస్తుందని ఇలాగే వర్షాలు కొనసాగితే వాగు పొంగి పొల్లుతుంద ని వై కోట బాలి రెడ్డిపల్లి గ్రామస్తులు ఈ వైపు నుండి వెళ్ళకూడదని ప్రమాదాలు పొంచి ఉన్నాయని ముఖ్యంగా వాహనదారులు ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులకు సూచించారు. గుండాల కోన గుండా ఈ నీటి ప్రవాహం ఈ వైపునుండి ప్రవహిస్తూనే ఉంటుందని గ్రామ ప్రజలు కూడా అనవసరంగా బయటికి రావద్దని ఆమె ప్రజలు ఉద్దేశించి తెలిపారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాల ప్రభావం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయరావు,సెక్రటరీ సురేష్, ఆర్ ఐ ఎం మల్లికార్జున రెడ్డి, వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి, స్థానికులు జీవి రెడ్డి, గ్రామ ప్రజలు పలువురు ఉన్నారు.

సబ్ కలెక్టర్ భావన బాలిరెడ్డి పల్లి మీదుగా వెళుతున్న గుండాల కోన ఏరు ఆమె పరిశీలించారు. ఆమె వెంట తాసిల్దార్ యామిని రెడ్డి ఉన్నారు. ఆమె గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గత నాలుగు రోజుల నుండి వర్షాలు విస్తారంగా పడుతున్నాయని గ్రామీణ ప్రాంతాల్లో వాగుల్లో వంకల్లో నీటి శాతం పెరుగుతూ వస్తుందని ఇలాగే వర్షాలు కొనసాగితే వాగు పొంగి పొల్లుతుంద ని వై కోట బాలి రెడ్డిపల్లి గ్రామస్తులు ఈ వైపు నుండి వెళ్ళకూడదని ప్రమాదాలు పొంచి ఉన్నాయని ముఖ్యంగా వాహనదారులు ఈ దారి గుండా వెళ్లకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని ఆమె అధికారులకు సూచించారు. గుండాల కోన గుండా ఈ నీటి ప్రవాహం ఈ వైపునుండి ప్రవహిస్తూనే ఉంటుందని గ్రామ ప్రజలు కూడా అనవసరంగా బయటికి రావద్దని ఆమె ప్రజలు ఉద్దేశించి తెలిపారు. పలు ప్రాంతాలలో భారీ వర్షాల ప్రభావం వలన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని అన్నిటిని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయరావు,సెక్రటరీ సురేష్, ఆర్ ఐ ఎం మల్లికార్జున రెడ్డి, వీఆర్ఓ రాజశేఖర్ రెడ్డి, స్థానికులు జీవి రెడ్డి, గ్రామ ప్రజలు పలువురు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.