మద్దికేర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడానికి సచివాలయ సిబ్బంది గైరాజరు అవ్వడంతో ఎంపీడీవో కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేసి, నోటీసులు జారీ చేయమని పంచాయతీ అధికారులకు తెలిపారు. గ్రామంలో నాలుగు సచివాలయాలలో 30కి పైగా సిబ్బంది ఉన్న ఒక్కరు మాత్రమే రావడం జరిగిందని సీనియర్ అసిస్టెంట్ వలి తెలిపారు.

- కర్నూలు
గాంధీ జయంతిని మరచిన సచివాలయ సిబ్బంది.. ఎంపీడీవో ఆగ్రహం
మద్దికేర మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో గాంధీ జయంతి కార్యక్రమం నిర్వహించడానికి సచివాలయ సిబ్బంది గైరాజరు అవ్వడంతో ఎంపీడీవో కొండయ్య ఆగ్రహం వ్యక్తం చేసి, నోటీసులు జారీ చేయమని పంచాయతీ అధికారులకు తెలిపారు. గ్రామంలో నాలుగు సచివాలయాలలో 30కి పైగా సిబ్బంది ఉన్న ఒక్కరు మాత్రమే రావడం జరిగిందని సీనియర్ అసిస్టెంట్ వలి తెలిపారు.

