కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి, తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

- చిత్తూరు
గణనాథుని దర్శించుకున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం వీరికి ఆలయ అధికారులు స్వామివారి, తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు.

