డుంబ్రిగుడ( పున్నమి ప్రతినిధి), అక్టోబర్: 21 మండలం లోని అరకు పంచాయితీలో మంగళవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ కెల్ల పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. గంజాయితో పట్టుబడిన వారి ఆర్ధిక లావాదేవీలపైన దర్యాప్తు జరిపి గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందన్నారు. సర్పంచ్ శారద, ఎంపీటీసీ, సచివాలయ సిబ్బంది, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

గంజాయి తో జీవితాలు నాశనం అవుతాయి
డుంబ్రిగుడ( పున్నమి ప్రతినిధి), అక్టోబర్: 21 మండలం లోని అరకు పంచాయితీలో మంగళవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ కెల్ల పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయితో జీవితాలు నాశనం అవుతాయని అన్నారు. గంజాయితో పట్టుబడిన వారి ఆర్ధిక లావాదేవీలపైన దర్యాప్తు జరిపి గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందన్నారు. సర్పంచ్ శారద, ఎంపీటీసీ, సచివాలయ సిబ్బంది, ఆయా గ్రామస్తులు పాల్గొన్నారు.

