Saturday, 28 March 2026
  • Home  
  • ఖమ్మం 53వ డివిజన్ సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసిన బీజేపీ నాయకులు
- ఖమ్మం

ఖమ్మం 53వ డివిజన్ సమస్యలపై కార్పొరేషన్ కమిషనర్‌ను కలిసిన బీజేపీ నాయకులు

ఖమ్మం జనవరి (పున్నమి ప్రతినిధి) ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య గారిని ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస రెడ్డి, సాయి శ్రీ చర్ల వెంకట్ ఉపేంద్ర, శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

ఖమ్మం జనవరి
(పున్నమి ప్రతినిధి)

ఖమ్మం నగరంలోని 53వ డివిజన్‌లో నెలకొన్న సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ కమిషనర్ శ్రీ అభిషేక్ అగస్త్య గారిని ఖమ్మం రెండవ పట్టణ బీజేపీ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలిసింది. డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఖమ్మం జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గేంటెల విద్యాసాగర్, ఖమ్మం బీజేపీ టూ టౌన్ ఉపాధ్యక్షులు పాశం శ్రీనివాస రెడ్డి, సాయి శ్రీ చర్ల వెంకట్ ఉపేంద్ర, శ్రీను, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.