క్వాంటం కంప్యూటర్ టెస్టింగ్ను ఏప్రిల్ 14న అమరావతిలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్వాంటం వ్యాలీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రాన్ని గ్లోబల్ క్వాంటం హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ క్వాంటం వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జెవిబి రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో వెయ్యి స్టార్టప్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ కామకోటి తెలిపారు.

క్వాంటం టెక్నాలజీకి ఊపు – ఏప్రిల్ 14న టెస్టింగ్ ప్రారంభం
క్వాంటం కంప్యూటర్ టెస్టింగ్ను ఏప్రిల్ 14న అమరావతిలో ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. క్వాంటం వ్యాలీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, రాష్ట్రాన్ని గ్లోబల్ క్వాంటం హబ్గా తీర్చిదిద్దే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దేశంలోనే అత్యుత్తమ క్వాంటం వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జెవిబి రెడ్డి పేర్కొన్నారు. రానున్న మూడేళ్లలో వెయ్యి స్టార్టప్లు ఏర్పడే అవకాశం ఉందని ఐఐటీ డైరెక్టర్ కామకోటి తెలిపారు.

