ప్రకాశం జిల్లా కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ శనివారం డిఎస్పీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే విధంగా డివిజన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు తెలిపారు. మైనర్ల రాష్ డ్రైవింగ్ పై దృష్టి సారించాలని సూచించారు.

- ఆంధ్రప్రదేశ్
క్రైమ్ రివ్యూ నిర్వహించిన కనిగిరి డిఎస్పి
ప్రకాశం జిల్లా కనిగిరి డిఎస్పీ సాయి యశ్వంత్ ఈశ్వర్ శనివారం డిఎస్పీ కార్యాలయంలో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించే విధంగా డివిజన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణ, దొంగతనాలు అరికట్టే అంశంలో తీసుకోవాల్సిన చర్యలు తెలిపారు. మైనర్ల రాష్ డ్రైవింగ్ పై దృష్టి సారించాలని సూచించారు.

