Thursday, 12 February 2026
  • Home  
  • క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు. ఎన్. రాజు
- Featured - తూర్పు గోదావరి

క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు. ఎన్. రాజు

*క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు* ఆలమూరు జనవరి 30 (పున్నమి విలేఖరి):కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాల లో ఎన్ సీసీ విద్యార్థులను అభినందించి వారికి ఎన్ సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎన్. రాజు , ఏ ఎన్ ఒ పి.వెంకటరావు మరియు నావెల్ ఎన్ సీసీ యూనిట్ నుండి వచ్చిన పి. ఐ స్టాఫ్ పి.వెంకటరావు ఠాకూర్,ఉఫాధ్యాయులు,ఎమ్. శ్రీనివాసరావు , వి.శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

*క్రమశిక్షణ తో ఉన్నత శిఖరాలను చేరుకొవొచ్చు*
ఆలమూరు జనవరి 30 (పున్నమి విలేఖరి):కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం ఆలమూరు గ్రామంలో ఈ రోజు ప్రభుత్వ పాఠశాల లో ఎన్ సీసీ విద్యార్థులను అభినందించి వారికి ఎన్ సీసీ ‘ఏ’ సర్టిఫికెట్ లు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీ ఎన్. రాజు , ఏ ఎన్ ఒ పి.వెంకటరావు మరియు నావెల్ ఎన్ సీసీ యూనిట్ నుండి వచ్చిన పి. ఐ స్టాఫ్ పి.వెంకటరావు ఠాకూర్,ఉఫాధ్యాయులు,ఎమ్. శ్రీనివాసరావు , వి.శ్రీదేవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.