Thursday, 5 February 2026
  • Home  
  • క్యాన్సర్ వ్యాది బాదితుని జన సైనికుల ఆర్దిక సాయం
- తిరుపతి

క్యాన్సర్ వ్యాది బాదితుని జన సైనికుల ఆర్దిక సాయం

తొట్టంబేడు మండలం శివనాదపాలెం పంచాయతీలోని హరిజనవాడకు చెందిన గురవయ్య అనే వ్యక్తి కుటుంబం తనకు గొంతు క్యాన్సర్ వ్యాదితో ఇబ్బందిపడుతు, అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా ఆర్దిక పరిస్థితి సరిగా లేదని, ఆసుపత్రికి వెళ్లి సరైన వైధ్యంకూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని గురవయ్య కుటుంబం జనసేన నాయకులుకి విన్నవించుకోవడంతో సమాచారం తెలుసుకున్న జనసేన నాయకులు వెంటనే స్పందించన జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందంతో కలిసి బుదవారం నాడు స్వయంగా పేట బ్రదర్స్ మిత్ర బృందంతో కలసి శివనాదపాలెం పంచాయతీలోని హరిజనవాడకు వెళ్ళి నిస్సహాయతలో వున్న గురవయ్య కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేసి, చికిత్స నిమిత్తం మందులు, మాత్రలు కొనుక్కోవడానికి కొంత నగదును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు పేట బ్రదర్స్ మాట్లాడుతూ.. తాము చేపడుతున్న ఈ సేవ కార్యక్రమాలు తమ నాయకుడు జనసేనాని, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కే చెందని ఎందుకంటే ఆయననే తమకు అదర్శమని వారు తెలిపారు. అనంతరం జన సైనికులు చేసిన సహాయనికి గురవయ్య కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తూ జన సైనికులకు వారు కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, దినేష్, ముని చంద్ర, సాయి, గోపి, గ్రామస్తులు పాల్గొన్నారు.

తొట్టంబేడు మండలం శివనాదపాలెం పంచాయతీలోని హరిజనవాడకు చెందిన గురవయ్య అనే వ్యక్తి కుటుంబం తనకు గొంతు క్యాన్సర్ వ్యాదితో ఇబ్బందిపడుతు, అంతేకాకుండా ఈ వర్షాల కారణంగా ఆర్దిక పరిస్థితి సరిగా లేదని, ఆసుపత్రికి వెళ్లి సరైన వైధ్యంకూడా తీసుకోలేని పరిస్థితిలో ఉన్నామని గురవయ్య కుటుంబం జనసేన నాయకులుకి విన్నవించుకోవడంతో సమాచారం తెలుసుకున్న జనసేన నాయకులు వెంటనే స్పందించన జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్ర బృందంతో కలిసి బుదవారం నాడు స్వయంగా పేట బ్రదర్స్ మిత్ర బృందంతో కలసి శివనాదపాలెం పంచాయతీలోని హరిజనవాడకు వెళ్ళి నిస్సహాయతలో వున్న గురవయ్య కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్లి ఒక నెలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందజేసి, చికిత్స నిమిత్తం మందులు, మాత్రలు కొనుక్కోవడానికి కొంత నగదును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులు పేట బ్రదర్స్ మాట్లాడుతూ.. తాము చేపడుతున్న ఈ సేవ కార్యక్రమాలు తమ నాయకుడు జనసేనాని, ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కే చెందని ఎందుకంటే ఆయననే తమకు అదర్శమని వారు తెలిపారు. అనంతరం జన సైనికులు చేసిన సహాయనికి గురవయ్య కుటుంబ సభ్యులు చాలా సంతోషిస్తూ జన సైనికులకు వారు కృతజ్ఞతలను తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, మనీ, దినేష్, ముని చంద్ర, సాయి, గోపి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.