పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : పవిత్ర కార్తీక మాసమును పురస్కరించుకొని వనస్థలిపురం కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో నగర్ జింకల పార్కులో కార్తీక మాస వన మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వనమహోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ హాజరై కౌండిన్య కుటుంబ సభ్యులతొ సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి లు ధనరాజ్ గౌడ్ అనంత రాజు గౌడ్ కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాసానిసురేష్ గౌడ్ కూరెళ్ల వేములయ్య గౌడ్ రాఖీ గౌడ్ కొత్త మహేష్ గౌడ్ బొంగు వెంకటేష్ గౌడ్ నరేందర్ గౌడ్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర బాబు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

* కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 09 : పవిత్ర కార్తీక మాసమును పురస్కరించుకొని వనస్థలిపురం కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆటో నగర్ జింకల పార్కులో కార్తీక మాస వన మహోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వనమహోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్ గౌడ్ హాజరై కౌండిన్య కుటుంబ సభ్యులతొ సహాపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ యంపిపి లు ధనరాజ్ గౌడ్ అనంత రాజు గౌడ్ కౌండిన్య ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కాసానిసురేష్ గౌడ్ కూరెళ్ల వేములయ్య గౌడ్ రాఖీ గౌడ్ కొత్త మహేష్ గౌడ్ బొంగు వెంకటేష్ గౌడ్ నరేందర్ గౌడ్ యార్లగడ్డ వెంకటేశ్వర రావు శ్రీనివాస్ గౌడ్ రవీంద్ర బాబు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

