Monday, 8 December 2025
  • Home  
  • కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
- తిరుపతి

కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం

భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట నందు గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి పాల్గొని ప్రధాని జన్మదినం సందర్భాగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోలా ఆనంద్ ని వారు అభినందించారు.ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుతో ఒక చెట్టును నాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ,ప్రాణవాయువు-ఆరోగ్య రక్షణ కోసం విస్తారంగా చెట్లు నాటడం జరగాలని కోలా ఆనంద్ బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

భారతీయ జనతా పార్టీ ఆదేశాలతో ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న పక్షోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణుగుంట నందు గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నందు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘటన మంత్రి మధుకర్ జి పాల్గొని ప్రధాని జన్మదినం సందర్భాగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కోలా ఆనంద్ ని వారు అభినందించారు.ప్రతి ఒక్కరు తమ తల్లి పేరుతో ఒక చెట్టును నాటాలంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేస్తూ,ప్రాణవాయువు-ఆరోగ్య రక్షణ కోసం విస్తారంగా చెట్లు నాటడం జరగాలని కోలా ఆనంద్ బీజేపీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.