Thursday, 5 February 2026
  • Home  
  • కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం
- ఆంధ్రప్రదేశ్

కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం
చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.