అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం
చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ తిరుమల వాడపల్లి లో విషాదం చోటు చేసుకుంది.శనివారం ఉదయం స్వామి దర్శనం కోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి కి చెందిన పామర్తి దినేష్(22) ఇంజనీరింగ్ విద్యార్ధి గోదావరిలో గల్లంతయాడు. స్నేహితులతో కలసి స్వామి దర్శనానికి వచ్చిన దినేష్ కు ఇలా జరగడంతో మిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దినేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

